మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన కిచిడీ చేప.. మార్కెట్లో రూ. 2లక్షల 90వేలు...

East Godavari Fishermans Caught Rare Kachidi Fish Cost 2 Lakhs 90 Thousand | Live News
x

మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన కిచిడీ చేప.. మార్కెట్లో రూ. 2లక్షల 90వేలు...

Highlights

East Godavari - Kachidi Fish: మగ కిచిడీ చేప బరువు సుమారు 28 కిలోలు...

East Godavari - Kachidi Fish: తూర్పుగోదావరి జిల్లా లో మత్స్యకారుల పంట పండింది. గంగపుత్రులు ఒక్కరోజులో లక్షాధికారులయ్యారు. రాజోలు సమీపంలోని సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెంలో సముద్రవేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు అరుదైన భారీ చేప చిక్కింది. కిచిడీ చేపగా పిలిచే ఈ మత్స్య రాజాన్ని దక్కించుకునేందుకు మార్కెట్లో వ్యాపారులు పోటీపడ్డారు. 28కిలో మగ కిచిడీ చేపను 2లక్షల 90వేల రూపాయలకు నర్సాపురం వ్యాపారులు సొంతం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories