శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు.. రెండు సెకన్లపాటు కంపించిన భూమి...

Earthquake for 2 Seconds in Srikakulam District | AP Breaking News Today
x

శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు.. రెండు సెకన్లపాటు కంపించిన భూమి...

Highlights

Srikakulam - Earthquake: భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు...

Srikakulam - Earthquake: శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు కలకలం రేపాయి. ఇచ్చాపురంలో రెండు సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో.. భయంతో ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు తీశారు. అయితే.. ఆస్తి, ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు.. కవిటి, కంచిలి మండలాల్లోనూ స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సెకను పాటు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories