Andhra News: వైఎస్సార్ కాలనీలో ఉపాధ్యాయుడిపై దాడి చేసిన కుక్కలు.. బాధితుడి ముఖం, కాళ్లకు గాయాలు

Dogs Attacked a Teacher in Annamayya District
x

Andhra News: వైఎస్సార్ కాలనీలో ఉపాధ్యాయుడిపై దాడి చేసిన కుక్కలు.. బాధితుడి ముఖం, కాళ్లకు గాయాలు

Highlights

Andhra News: అన్నమయ్య జిల్లా రాజంపేటలో కుక్కల స్వైర విహారం

Andhra News: అన్నమయ్య జిల్లా రాజంపేటలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వరుస దాడులతో ప్రజలను భయపెడుతున్నాయి. నలంద స్కూల్‌ దగ్గర ఎల్‌కేజీ విద్యార్థిని గాయపరచిన ఘటన మరువకముందే ఇవాళ ఓ ఉపాధ్యాయుడిపై దాడి చేశాయి. వైఎస్సార్ కాలనీలో నివాసం ఉంటున్న చౌడయ్య.. ఇంటి నుంచి కిందికి వస్తుండగా కుక్కలు అతనిపై దాడి చేశాయి. దీంతో బాధితుడి ముఖం, కాళ్లకు గాయాలయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories