ఏపీలో నవంబర్ 26న మహిళలకు పాడి పశువుల పంపిణీ

X
Highlights
వైఎస్సార్ చేయూత, ఆసరా కార్యక్రమాల ద్వారా అర్హులైన మహిళలకు ఆదాయాన్ని సమకూర్చేందుకు ఏపీ సర్కార్ చర్యలు...
Arun Chilukuri19 Nov 2020 1:10 PM GMT
వైఎస్సార్ చేయూత, ఆసరా కార్యక్రమాల ద్వారా అర్హులైన మహిళలకు ఆదాయాన్ని సమకూర్చేందుకు ఏపీ సర్కార్ చర్యలు ప్రారంభించింది. ఈనెల 26న మహిళా లబ్దిదారులకు పాడి పశువులు, గొర్రెలు, మేకలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటి వరకు ఆవులు, గేదెల కోసం 4.68 మంది మహిళలు, గొర్రెలు, మేకల కోసం 2.49 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 5.63 లక్షల పాడి పశువులును కొనుగోలు చేసి జిల్లాలా వారీగా లబ్దిదారులకు పాడి పశువులు, పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. లబ్దిదారులకు ఈవ్వనున్న ప్రతి పశువును భౌతికంగా తనికీ చేసి. లబ్దిదారుల జాబితాను రిజిస్టర్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వర్చువల్ విధానంలో తొలి దశలో కడప, చిత్తూరు జిల్లాల్లో నాలుగు వేల గ్రామాల్లో పాడి పశువులు పంపిణీ చేయనున్నారు.
Web Titledistribution of dairy cattle to women IN Andhra Pradesh
Next Story
బాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMTపక్షుల కోసం ఆరంతస్తుల భవనం.. 2వేల పక్షులు నివసించే అవకాశం
27 Jun 2022 11:27 AM GMTBhimavaram: భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు
27 Jun 2022 11:04 AM GMT
సుబ్బారావు బెయిల్ పిటిషన్పై నేడు కోర్టులో విచారణ
28 Jun 2022 3:04 AM GMTశివసేన నేత సంజయ్ రౌత్కు ఈడీ నోటీసులు
28 Jun 2022 2:26 AM GMTకరీంనగర్ జిల్లాలో అందని పాఠ్య పుస్తకాలు
28 Jun 2022 1:45 AM GMTVisakhapatnam: విశాఖలో కరోనా వైరస్ ఉధృతి
28 Jun 2022 1:16 AM GMTఇవాళ తెలంగాణ సీజేగా ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
28 Jun 2022 1:02 AM GMT