తిరుమలలో వీకెండ్ రద్దీ.. శ్రీవారి దర్శనం కోసం 26 కంపార్ట్‌మెంట్లో వేచివున్న భక్తులు

Devotees Rush In Tirumala | Andhra News
x

తిరుమలలో వీకెండ్ రద్దీ.. శ్రీవారి దర్శనం కోసం 26 కంపార్ట్‌మెంట్లో వేచివున్న భక్తులు 

Highlights

*సర్వదర్శనానికి 7 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటలు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో.. పెద్ద సంఖ్యలో భక్తులు ఏడుకొండలు ఎక్కారు. శ్రీవారి దర్శనం కోసం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిచూస్తుండగా.. సర్వదర్శనానికి 7 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 78 వేల 479 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజులో శ్రీవారి హుండీ ద్వారా 3 కోట్ల 76 లక్షల ఆదాయం సమకూరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories