తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి 20 గంటల సమయం

Devotees Rush At Tirumala
x

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి 20 గంటల సమయం

Highlights

Tirumala: అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపలకు క్యూలైన్లు

Tirumala: తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. వీరికి శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. ఈ రద్దీ వారాంతం వరకు కొనసాగే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories