Vijayawada: శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

Vijayawada: అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తుల

Jyothi
Published on: 1 Sept 2023 10:54 AM IST
Devotees Flock To Indrakeeladri On The Occasion Of Varalakshmi Vratam
X

Vijayawada: శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రావణ శుక్రవారం శోభ సతరించుకుంది. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోని.. ప్రత్యేక పూజాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులుతగిన ఏర్పాట్లు చేశారు.

Jyothi

Jyothi

Next Story