Vijayawada: ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భవానీ దీక్షల విరమణ

Vijayawada: భవాని దీక్ష విరమణలు రెండో రోజుకు చేరుకున్నాయి. తొలిరోజు లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Arun Chilukuri
Published on: 12 Dec 2025 12:26 PM IST
Vijayawada: ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భవానీ దీక్షల విరమణ
X

Vijayawada: భవాని దీక్ష విరమణలు రెండో రోజుకు చేరుకున్నాయి. తొలిరోజు లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నేడు శుక్రవారం కావడంతో భక్తుల సంఖ్య కొంచెం తక్కువగా ఉంది. ఈరోజు సాయంత్రం నుంచి భక్తుల రెడ్డి పెరిగే అవకాశం ఉంది. శని ఆదివారాలు రావడంతో లక్షలాదిమంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. విఐపి వీవీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేయడంతో భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story