వేసవి సెలవులు కావడంతో ఆలయాలు కిటకిట

Devotees Coming From States Other Than AP
x

వేసవి సెలవులు కావడంతో ఆలయాలు కిటకిట

Highlights

Srisailam: ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులు

Srisailam: వేసవి సెలవులు కావడంతో కర్నూలు జిల్లాలోని ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకి తరలివచ్చి స్వామి, అమ్మవార్లకు మొక్కలు చెల్లించుకుంటున్నారు. శ్రీశైలానికి తరలివస్తున్న భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనంతో పాటు సకల సౌకర్యాలపై దృష్టి సారించామంటున్నారు శ్రీశైల ఆలయ ఈవో లవన్న.

Show Full Article
Print Article
Next Story
More Stories