Vijayawada: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Devi Sharan Navaratri Celebrations Started In Vijayawada Indrakeeladri
x

Vijayawada: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Highlights

Vijayawada: తెల్లవారుజామునుంచే క్యూలైన్‌లో భక్తులు.. తొలిరోజు దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం

Vijayawada: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. తొలిరోజు దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమివ్వమనున్నారు. మరోవైపు అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్‌లలో వేచి ఉన్నారు. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories