Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి దాడిశెట్టిరాజా..

Dadisetti Raja Visited Tirumala Srivaru
x

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి దాడిశెట్టిరాజా..

Highlights

Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించున్నారు

Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించున్నారు. ఇవాళ నైవేద్య విరామ సమయంలో ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా టీడీపీ ఎమ్మెల్సీ రామారావులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories