Accident At Visakhapatnam Shipyard : విశాఖ షిప్ యార్డులో భారీ ప్రమాదం

X
Highlights
Accident At Visakhapatnam Shipyard : విశాఖ షిప్ యార్డులో భారీ ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఆరుగురు ఆకడికక్కడే మృతి చెందగా
Krishna1 Aug 2020 8:39 AM GMT
Accident At Visakhapatnam Shipyard : విశాఖ షిప్ యార్డులో భారీ ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఆరుగురు ఆకడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడ్డిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. క్రేన్ తనిఖీ చేస్తుండగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 10 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక క్రేన్ను తొలగించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఘటనపై హిందుస్తాన్ షిప్ యార్డు ఇంతవరకు స్పందించలేదు. దీనిపైన ఇంకా వివరాలు అందాల్సి ఉంది.
Web Titlecrane collapse in Visakhapatnam hindustan shipyard
Next Story