Andhra Pradesh: 18ఏళ్లు దాటిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్‌

Andhra Pradesh: 18ఏళ్లు దాటిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్‌
x
Highlights

Andhra Pradesh: కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh: కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం మంత్రులు, అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్‌ సరఫరా విషయమై సీఎం జగన్‌ ఇప్పటికే భారత్‌ బయోటెక్‌, హెటెరో డ్రగ్స్‌ ఎండీలకు ఫోన్‌ చేసి మాట్లాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories