Andhra Pradesh: రాజమండ్రిలో కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి

Corona Second Wave Spreading in Rajahmundry
x

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక సేవకుల సూచన

Andhra Pradesh: కరోనా సెకండ్‌ వేవ్‌తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సామాజిక సేవకులు సూచించారు. రాజమండ్రిలో కూడా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ప్రజలు బయట తిరుగొద్దని హెచ్చరించారు. స్వీయ నియంత్రణతోనే వైరస్‌ కట్టడి సాధ్యమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories