Visakhapatnam: విశాఖ 31వ వార్డు వద్ద టెన్షన్.. టెన్షన్

Conflicts Between YCP and Janasena at 31 Ward in Visakhapatnam
x

వైసీపీ, జనసేన వర్గాల మధ్య ఘర్షణ(ఫైల్ ఫోటో)

Highlights

* వైసీపీ, జనసేన వర్గాల మధ్య ఘర్షణ * ఇరువర్గాల మధ్య తోపులాట, పోటాపోటీ నినాదాలు

Visakhapatnam: విశాఖ 31వ వార్డు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ, జనసేన వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరు పార్టీల నేతలు పోటాపోటీ నినాదాలతో వాతావరణం హీటెక్కింది.

జనసేన నేతలు వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలను మాత్రం కండువాలతో లోపలికి అనుమాతిస్తున్నారని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories