Andhra Pradesh: ఉద్యోగ సంఘాలతో సీఎంవో అధికారుల చర్చలు

CMO Officials Discussions with Job Unions in Camp Office
x
ఉద్యోగ సంఘాలతో సీఎంఓ అధికారులు చర్చలు (ఫైల్ ఇమేజ్)
Highlights

Andhra Pradesh: జగన్‌ ప్రభుత్వం అడగకముందే ఐఆర్‌ ప్రకటించింది- సజ్జల రామకృష్ణారెడ్డి

Andhra Pradesh: ఉద్యోగ సంఘాలతో సీఎంవో అధికారుల చర్చలు జరిపారు. సమస్యలు పరిష్కరిస్తామంని ప్రభుత్వ హామీ ఇచ్చింది. జగన్‌ ప్రభుత్వం అడగకముందే ఐఆర్‌ ప్రకటించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగులు తమ జట్టులో భాగంగా సీఎం జగన్‌ భావిస్తారని, పీఆర్సీ సమస్య ఈ నెలాఖరు వరకు కొలిక్కి వస్తుందన్నారు. వేతనాలు ఆలస్యమవుతున్న మాట వాస్తవమేనన్న సజ్జల కరోనా వల్ల కొంత ఆలస్యం అయిందని తెలిపారు. ఉద్యోగులకు ఏ సమస్యలున్నా ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories