ఎంపీ మాధవి రిసెప్షన్‌కు ఏపీ సీఎం జగన్ హాజరు...

ఎంపీ మాధవి రిసెప్షన్‌కు ఏపీ సీఎం జగన్ హాజరు...
x
Highlights

వైసీపీ అరకు ఎంపీ మాధవి రిసెప్షన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ హాజరయ్యారు.. ఢిల్లీ పర్యటన అనంతరం జగన్ విశాఖపట్నం చేరుకొని అక్కడి నుండి...

వైసీపీ అరకు ఎంపీ మాధవి రిసెప్షన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ హాజరయ్యారు.. ఢిల్లీ పర్యటన అనంతరం జగన్ విశాఖపట్నం చేరుకొని అక్కడి నుండి రిసెప్షన్‌ చేరుకున్నారు. తదనంతరం నూతన వధూవరులుకి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు... ఈ నెల 18న మాధవి-శివప్రసాద్‌ లకి వివాహం జరిగిన సంగతి తెలిసిందే.. ఈ రోజు రుషికొండ బీచ్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేసారు. దీనికి వై.యస్ జగన్ తో పాటు పలువురు వైసీపీ నేతలు మరియు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.... వీరి వివాహానికి ముందు వీరు తీసుకున్న ప్రివెడ్డింగ్ వీడియో వైరల్ గా మారింది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories