YS Jagan: ఈనెల 28న విశాఖలో సీఎం జగన్‌ పర్యటన

YS Jagan: శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొననున్న సీఎం జగన్‌

Dhatripriya
Updated on: 25 Jan 2023 1:01 PM IST
CM Jagan Visit To Visakhapatnam On 28th Of This Month
X

YS Jagan: ఈనెల 28న విశాఖలో సీఎం జగన్‌ పర్యటన

YS Jagan: ఈ నెల 28న సీఎం జగన్‌ విశాఖలో పర్యటించనున్నారు. శారదా పీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. అనంతరం ఎంపీ సత్యవతి కుమారుడి వివాహ విందుకు సీఎం జగన్ హాజరవుతారు. అక్కడి నుంచి ఎంపీ సత్యనారాయణ ఇంటికి వెళ్తారు. ఇటీవల ఎంపీ ఏవీవీ సత్యనారాయణ కుమారుడి వివాహం జరిగింది. దీంతో నూతన వధూ వరులను సీఎం జగన్ ఆశీర్వదించనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story