CM Jagan: నేడు చిత్తూరు జిల్లా పర్యటనకు సీఎం జగన్‌.. 300 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన

CM Jagan To Visit Chittoor District Today
x

CM Jagan: నేడు చిత్తూరు జిల్లా పర్యటనకు సీఎం జగన్‌.. 300 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన

Highlights

CM Jagan: ఉ.10.30కి అమూల్‌ సంస్థ యూనిట్‌కు భూమిపూజ కార్యక్రమం

CM Jagan: సీఎం జగన్‌ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు చిత్తూరు చేరుకుంటారు. చిత్తూరు విజయ డెయిరీ వద్ద అమూల్‌ సంస్ధ ఏర్పాటు చేసే నూతన యూనిట్‌కు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పోలీస్‌ పరేడ్‌ మైదానంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాల ఆవరణలో 300 పడకల ఆస్పత్రికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories