Andhra Pradesh: గుంటూరులో వ్యాక్సిన్ వేయించుకోనున్న సీఎం జగన్

CM Jagan to Take Covid Vaccine Tomorrow
x

Andhra Pradesh: గుంటూరులో వ్యాక్సిన్ వేయించుకోనున్న సీఎం జగన్

Highlights

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ రేపు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోనున్నారు.

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ రేపు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి గుంటూరు బయల్దేరనున్నారు. గుంటూరులోని భరత్ పేటలోని 140వ వార్డు సచివాలయంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. ఆ తర్వాత వార్డు సచివాలయంలో ఉద్యోగులు, వైద్య సిబ్బందితో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12.35 గంటలకు తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు సీఎం జగన్.

Show Full Article
Print Article
Next Story
More Stories