CM Jagan: సీఎం రాక సందర్భంగా వైఎస్‌ రాజారెడ్డి స్టేడియంలో ఏర్పాట్లు

CM Jagan to lay Foundation Stone for Flood Lights
x
సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)
Highlights

CM Jagan: ఫ్లడ్‌లైట్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్‌

CM Jagan: సీఎం పర్యటన సందర‌్భంగా కడప వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం ముస్తాబైంది. సాయంత్రం సీఎం జగన్‌ స్టేడియంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనుండగా.. భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. 2010 లో పూర్తైన ఈ స్టేడియంలో ఇప్పటికే శిక్షణతో పాటు రంజీ మ్యాచులు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో డే నైట్ మ్యాచుల నిర్వహణ కోసం ఫ్లడ్ లైటింగ్ ఏర్పాటు కోసం బీసీసీఐ నిర్ణయించగా.. ఇవాళ సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories