Jagan: దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత

CM Jagan Speech Venkatapalem Public Meeting
x

Jagan: దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత

Highlights

Jagan: మహిళల పేరు మీదే ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం-

Jagan: అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వెంకటపాలెంలో సీఎం జగన్ ప్రారంభించారు. పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వకుండా కుట్రలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారని.. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి విజయం సాధించామని సీఎం జగన్ అన్నారు. దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ప్రత్యేకత ఉందన్నారు. ఇవి ఇళ్ల పట్టాలు మాత్రమే కాదు.. సామాజిక న్యాయపత్రాలుగా సీఎం జగన్ అభివర్ణించారు. అమరావతి ఇక నుంచి సామాజిక అమరావతి అవుతుందని సీఎం జగన్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories