CM Jagan: తాడిపత్రిలో కోవిడ్‌ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం జగన్‌

CM Jagan Inaugurated Covid Hospital in Tadipatri
x
సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
Highlights

CM Jagan: 500 ఆక్సిజన్ పడకలతో అందుబాటులోకి హాస్పిటల్‌

CM Jagan: ఏపీ సర్కార్ మరో రికార్డు సాధించింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 500 ఆక్సిజన్ పడకల కోవిడ్ ఆస్పత్రిని అతి తక్కువ టైమ్‌లో నిర్మించింది. ఈ ఆస్పత్రిని వర్చువల్ విధానంలో సీఎం జగన్ ప్రారంభించారు. జర్మన్ హ్యాంగర్ విధానంలో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల ప్రజలకు అనువుగా ఉండేలా ఈ హాస్పిటల్‌ను నిర్మించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలతో 5కోట్ల 50లక్షల రూపాయల వ్యయంతో 13.56 ఎకరాల్లో యుద్ధప్రతిపాదికన ఈ ఆస్పత్రిని సిద్ధంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories