CM Chandrababu: నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 3.0

CM Chandrababu: నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 3.0 జరగనుంది.

Arun Chilukuri
Published on: 5 Dec 2025 11:16 AM IST
CM Chandrababu: నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 3.0
X

CM Chandrababu: నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 3.0 

CM Chandrababu: నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 3.0 జరగనుంది. అందులో భాగంగా సీఎం చంద్రబాబు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. బామినిలోని ఏపీ మోడల్‌ స్కూల్‌లో జరగనున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. సీఎంతో పాటు మంత్రి లోకేష్ ఉన్నత అధికారులు పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమానికి 328 మంది బాలురు , 398 మంది బాలికలు హాజరుకానున్నారు. అనంతరం విద్యార్థులు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేయనున్నారు. అనంతరం పాలకొండలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story