CID Notices: జే ట్యాక్స్‌ పేరుతో ధాన్యం దోపిడీకి గురవుతోంది- దేవినేని ఉమ

CID Notices: Devineni Uma Attend Probe
x

CID Notices: జే ట్యాక్స్‌ పేరుతో ధాన్యం దోపిడీకి గురవుతోంది- దేవినేని ఉమ

Highlights

CID Notices: ఏపీలో జే ట్యాక్స్‌ పేరుతో ధాన్యం దోపిడీకి గురవుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమ.

CID Notices: ఏపీలో జే ట్యాక్స్‌ పేరుతో ధాన్యం దోపిడీకి గురవుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమ. సీఐడీ విచారణకు మరోసారి హాజరైన ఆయన జగన్‌ ప్రభుత్వం మొత్తం సమయాన్ని దేవినేనిని, ధూళిపాళ్లను ఇబ్బంది పెట్టడానికే వెచ్చిస్తోందని మండిపడ్డారు. దేవినేనిని 9 గంటలు సీఐడీ కార్యాలయంలో కూర్చోబెడితే ఏం వస్తుందని ప్రశ్నించారు. ధాన్యం పెద్ద ఎత్తున చోరీకి గురవుతుంటే సీఎం ఎందుకు స్పందించడంలేదని ఫైర్‌ అయ్యారు దేవినేని.

Show Full Article
Print Article
Next Story
More Stories