Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
x

Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Highlights

Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నగరి సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నగరి సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల్లో ఇద్దరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం కార్మికులు కాగా.. మరో వ్యక్తి తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగంతో పాటు, చెన్నై-తిరుపతి హైవేపై రహదారి విస్తరణ పనుల కారణంగా సరైన మళ్లింపు సూచిక బోర్డులు లేకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories