CM Jagan: సీఎం జగన్‌ కీలక నిర్ణయం

Chief Minister Jagan Key Decision
x

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

CM Jagan: కరోనాతో మృతిచెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశం

CM Jagan: ఏపీ సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మృతిచెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చేనెల 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయంతో వందల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories