అనంతపురం జిల్లాలో రైతుపై చిరుత దాడి

* చిరుత దాడిలో రైతు రామాంజనేయులు మృతి

R Tripura Malini
Published on: 16 Dec 2022 9:54 AM IST
Cheetah Attack On Farmer In Anantapur District
X

అనంతపురం జిల్లాలో రైతుపై చిరుత దాడి

Cheetah Attack: అనంతపురం జిల్లాలో రైతుపై చిరుత దాడి చేసింది. దాడిలో గాయపడి రైతు రామాంజనేయులు మృతి చెందాడు. ఇవాళ ఉదయం పొలం పనులకు వెళ్తున్న రైతుపై చిరుత దాడి చేసింది. కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లిలో ఘటన చోటు చేసుకుంది. ఘటనతో స్థానికులు ఉలిక్కిపడుతున్నారు. చిరుతను పట్టుకోవాలని అధికారులను కోరుతున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story