నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన
x
Highlights

Chandrababu: బోయనపల్లిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత

Chandrababu: నేటి నుంచి మూడ్రోజుల పాటు చంద్రబాబునాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. శాంతిపురం, గుడిపల్లె మండలాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు శాంతిపురం మండలం బెల్లకోకిలకు చంద్రబాబు చేరుకుంటారు. బోయనపల్లిలో 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నెల 12న సీగలాపల్లిలో జాతరలో చంద్రబాబు పాల్గొంటారు. 13వ తేదీ కుప్పంలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు భేటీ కానున్నారు. పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాలపై చంద్రబాబు సమీక్ష చేయనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories