Chandrababu: వారసత్వంగా వచ్చిన భూమిపై జగన్ ఫొటో ఎందుకు?

Chandrababu Speech in Eluru and Undi
x

Chandrababu: వారసత్వంగా వచ్చిన భూమిపై జగన్ ఫొటో ఎందుకు?

Highlights

Chandrababu: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ చాలా దుర్మార్గమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

Chandrababu: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ చాలా దుర్మార్గమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్‌ సిద్ధమయ్యారని విమర్శించారు. కూటమి అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత తనదని పునరుద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉండి, ఏలూరు, గన్నవరంలో నిర్వహించిన ప్రజాగళం సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. వారసత్వంగా వచ్చిన భూమిపై జగన్ ఫొటో ఎందుకని బాబు ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories