ఏపీ సీఎస్ కు చంద్రబాబు లేఖ.. కుప్పంలో అక్రమ మైనింగ్...

ఏపీ సీఎస్ కు చంద్రబాబు లేఖ.. కుప్పంలో అక్రమ మైనింగ్...
Chandrababu Naidu: ముద్దనపల్లిలో అక్రమ మైనింగ్ ను ఎన్జీటీ నిర్థారించింది...
Chandrababu Naidu: కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ మైనింగ్ ను వెంటనే ఆపాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు..సీఎస్ కు లేఖ రాశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ముద్దనపల్లిలో సర్వేనెంబర్ 104, 213లలో అక్రమ మైనింగ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలన్నారు. ముద్దనపల్లిలో అక్రమ మైనింగ్ ను ఎన్జీటీ నిర్థారించిందని లేఖలో పేర్కొన్నారు.
అక్రమ మైనింగ్ పాల్పడిన వారి పేర్లు, వివరాలను తెలపాలంటూ ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను సీఎస్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు చంద్రబాబు. సీఎస్ సహా ఇతర అధికారులు స్వయంగా పరిశీలించి మైనింగ్ పై శాస్త్రీయ నివేదిక ఇవ్వాలన్న ఆదేశాలను అమలు చెయ్యాలని లేఖలో వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పటిష్టమైన చర్యలతో అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాలని ప్రధాన కార్యదర్శిని కోరారు టీడీపీ అధినేత చంద్రబాబు.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
Health Tips: ఈ వ్యక్తులు పగటిపూట నిద్రించకూడదు.. ఎందుకంటే..?
26 Jun 2022 9:00 AM GMTKollapur: కొల్లాపూర్లో హై టెన్షన్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్
26 Jun 2022 8:54 AM GMTHyderabad: నిరుద్యోగులకి అలర్ట్.. హైదరాబాద్లో భారీ జాబ్ మేళా..!
26 Jun 2022 8:19 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTహైదారబాద్లో తల్వార్, కత్తులతో యువకుల హంగామా
26 Jun 2022 7:43 AM GMT