Chandrababu: రాష్ట్రంలో మళ్లీ మూడు ముక్కలాటకు తెరతీశారు..

Chandrababu Naidu Slams YS Jagan
x

Chandrababu: రాష్ట్రంలో మళ్లీ మూడు ముక్కలాటకు తెరతీశారు..

Highlights

Chandrababu: అమరావతి హైకోర్టు తీర్పుపై ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిశీలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు.

Chandrababu: అమరావతి హైకోర్టు తీర్పుపై ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిశీలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో మళ్లీ మూడు ముక్కలాటకు సీఎం జగన్ తెరతీశారన్నారు. మూడు రాజధానుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలు చేయలేరన్నారు. అధికార వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories