Vasireddy Padma: గుంటూరు జైలును సందర్శించిన వాసిరెడ్డి పద్మ

Chairperson of the Womens Commission Vasireddy Padma Visiting Guntur Jail
x

మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ(ఫోటో- ది హన్స్ ఇండియా )

Highlights

* ప్రభుత్వం దృష్టికి రాని అంశాలు కూడా తెలుసుకుంటున్నాం : వాసిరెడ్డి పద్మ

Vasireddy Padma: " పోషకాహారం మా " కార్యక్రమంలో భాగంగా గుంటూరు జైలును సందర్శించారు మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె ప్రభుత్వం దృష్టికి రాని అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. కన్నతండ్రే అఘాయిత్యానికి పాల్పడుతుంటే అమ్మాయిలు ఎవరికి చెప్పుకోవాలో అనే పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ విషయంలో ప్రత్యేక చట్టం తీసుకువస్తున్నట్లు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories