వైసీపీ నేత ఆమంచికి షాక్: కోర్టుకు హాజరు కావాలని సీబీఐ ఆదేశం

వైసీపీ నేత ఆమంచికి షాక్: కోర్టుకు హాజరు కావాలని సీబీఐ ఆదేశం
x
Highlights

గతంలో కోర్టులు, జడ్జీలపై చేసిన వ్యాఖ్యల కేసులో నోటీసులు

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. గతంలో కోర్టులు జడ్జీలపై చేసిన వ్యాఖ్యల కేసులో సీబీఐ నోటీసు ఇచ్చింది. ఈనెల 6న ఉదయం పదిన్నర గంటలకు హాజరు కావాలని సీబీఐ అధికారులు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories