Anantapur: నగదు పట్టివేత.. కోటి 35లక్షలకు పైగా స్వాధీనం

Cash Seized in Anantapur
x

Anantapur: నగదు పట్టివేత.. కోటి 35లక్షలకు పైగా స్వాధీనం

Highlights

Anantapur: పోలీసుల అదుపులో ఓ వ్యక్తితో పాటు ఇద్దరు మహిళలు

Anantapur: అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదు పట్టుబడింది. తాడిపత్రిలోని మెయిన్ బజార్ చెందిన షేక్ ఖాజీ మస్తాన్ వలి వద్ద 1 కోటి 35లక్షలకుపైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తితో పాటు ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదుకు సంబంధించిన ఎలాంటి రసీదులు లేకపోవడంతో నగదు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories