Accident: గుంటూరు జిల్లా సూర్యలంకలో రోడ్డుప్రమాదం

Car Accident in Guntur District Suryalanka
x

Representational Image

Highlights

Accident: కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టి కాల్వలోకి దూసుకెళ్లిన కారు

Accident: గుంటూరు జిల్లా సూర్యలంక రోడ్డులో రోడ్డుప్రమాదం జరిగింది. ఆదర్శనగర్‌ దగ్గర అతివేగంగా వచ్చిన కారు కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టి.. దగ్గరలోని కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులోని ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానికులు.. 108 అంబులెన్స్‌ సాయంతో.. ఆస్పత్రికి తరలించారు. ప్రమాదసమయంలో కారులో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. బాధితులంతా విజయవాడకు చెందినవారిగా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories