గుంటూరు జిల్లాలో కాల్మనీ కలకలం

X
Highlights
గుంటూరు జిల్లాలో కాల్మనీ కలకలం రేపింది. తాడేపల్లికి చెందిన భార్గవి దంపతులు పురుగుల మందు తాగి...
Arun Chilukuri9 Dec 2020 12:23 PM GMT
గుంటూరు జిల్లాలో కాల్మనీ కలకలం రేపింది. తాడేపల్లికి చెందిన భార్గవి దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సంభ్యులు అడ్డుకున్నారు. రెండు లక్షలకు గాను 14 లక్షలు వసూలు చేసి వేధిస్తున్నారని బాధిత మహిళ ఆరోపిస్తోంది. కాల్మనీ గ్యాంగ్ నుంచి ప్రాణహాని ఉందని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. న్యాయం చేయాల్సిన పోలీసులు కూడా వేదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Web TitleCall Money Victim Tries To End Life In Guntur
Next Story
'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMTకుప్పం అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
30 Jun 2022 8:54 AM GMTసీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMT
కేటీఆర్ ప్రసంగంపై విశ్వకర్మలు ఆగ్రహం.. విశ్వబ్రాహ్మణులను తాను...
2 July 2022 1:45 PM GMTహైదరాబాద్లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ...
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల...
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో...
2 July 2022 12:30 PM GMTవిజయ్ దేవరకొండపై విమర్శల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు
2 July 2022 11:59 AM GMT