AP PRC Issue: ఉద్యోగ సంఘాలతో మంత్రి బుగ్గన, సజ్జల చర్చలు ప్రారంభం

Buggana Rajendranath and Sajjala Ramakrishna Meeting with Employees JAC | AP News Telugu
x

AP PRC Issue: ఉద్యోగ సంఘాలతో మంత్రి బుగ్గన, సజ్జల చర్చలు ప్రారంభం 

Highlights

AP PRC Issue: నల్ల బ్యాడ్జీలను ధరించి చర్చలకు వచ్చిన జేఏసీల ఐక్య వేదిక ప్రతినిధులు...

AP PRC Issue: ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా కనీసం 45శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందే అని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబట్టినట్టు తెలుస్తోంది.

అలాగే, జీతాల పెంపు అమలు తేదీలపైనా సమావేశంలో చర్చిస్తున్నారు. 2018 జులై నుంచి పెంచిన జీతాలను వర్తింపజేయాలని సీఎస్ కమిటీ సిఫార్లు చేసింది. ఇక.. ఈ సమావేశానికి సైతం జేఏసీల ఐక్య వేదిక ప్రతినిధులు నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories