Botsa Satyanarayana: పండగ పేరుతో ప్రజలు ఎలా దోపిడీకి గురయ్యారో తర్వాత చెబుతా..

Arun Chilukuri
Published on: 7 Oct 2025 2:58 PM IST
Botsa Satyanarayana: పండగ పేరుతో ప్రజలు ఎలా దోపిడీకి గురయ్యారో తర్వాత చెబుతా..
X

Botsa Satyanarayana: పైడితల్లి అమ్మవారి పండగలో రాజకీయాలు, దుర్మార్గాలు గురించి మాట్లాడకూడదన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. పండగ పేరుతో ప్రజలు ఎలా దోపిడీకి గురయ్యారో.. పండగ తర్వాత అన్నీ బయట పెడతానని బొత్స తెలిపారు. అమ్మవారి చల్లని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. విజయనగరం పైడి‌తల్లి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story