Botsa: ఉత్తరాంధ్రను వైఎస్ఆర్, జగన్ మాత్రమే అభివృద్ధి చేశారు

Botsa Said Uttarandhra was Developed only by YSR and Jagan
x

Botsa: ఉత్తరాంధ్రను వైఎస్ఆర్, జగన్ మాత్రమే అభివృద్ధి చేశారు

Highlights

Botsa: సెలబ్రెటీ పార్టీల గురించి ఏం మాట్లాడుతాం?

Botsa: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు సిద్ధమని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రను గతంలో వైఎస్ఆర్, ప్రస్తుతం జగన్ మాత్రమే అభివృద్ధి చేశారన్నారు. సెలబ్రెటీ పార్టీల గురించి ఏం మాట్లాడుతామని జనసేనను ఉద్దేశించి మంత్రి కామెంట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories