Tirupati: తిరుపతిలో మరోసారి బాంబ్ బెదిరింపులు

Arun Chilukuri
Published on: 1 Dec 2025 3:13 PM IST
Tirupati: తిరుపతిలో మరోసారి బాంబ్ బెదిరింపులు
X

Tirupati: తిరుపతిలో మరోసారి బాంబ్ బెదింపులు కలకలం సృష్టించాయి. కపిల తీర్థంలోని రెండు హోటల్లకి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు అధాకారులు తెలిపారు. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌‎లతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. విచారణలో భాగంగా అనుమానిత వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story