విశాఖ చేరుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి

విశాఖ చేరుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి
x
Highlights

* మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరికి బీజేపీ నేతలు ఘనస్వాగతం * పెద్దిపాలెం, ఆనందపురం(మం)లో రైతుల అవగాహాన సదస్సు కార్యక్రమం * నూతన వ్యవసాయ చట్టాలు, ఆత్మ నిర్భర్‌ భారత్‌లాంటి అంశాలపై అవగాహన

హైదరాబాద్‌ నుంచి విశాఖ చేరుకున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఇవాళ పెద్దిపాలెం, ఆనందపురం మండలాల్లో రైతుల అవగాహాన సదస్సు కార్యక్రమం జరగనుంది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొననున్న పురందేశ్వరి.. నూతన వ్యవసాయ చట్టాలు, ఆత్మ నిర్భర్‌ భారత్‌ లాంటి పలు అంశాలపై ఆమె రైతులు, పార్టీ కార్యకర్తలకు అవగాహాన కల్పించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories