GVL Narasimha Rao: వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ ఎంపీ జీవీఎల్

BJP MP GVL Narasimha Rao Fires on YCP Government
x

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (ఫైల్ ఇమేజ్)

Highlights

GVL Narasimha Rao: అప్పు లేనిదే పూట గడవటం లేదని విమర్శ *రాష్ట్రాభివృద్ధిలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వ్యాఖ్య

GVL Narasimha Rao: అప్పు తేనిదే పూట గడవని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని బీపేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. అప్పులు తెచ్చి ఆ బారాన్ని వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై మోపుతుందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్‌లా ఏపీలో రివర్స్ అభివృద్ధి జరుగుతోందని ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories