Somu Veerraju: వైసీపీ పాలనలో రాష్ట్రం దివాళా తీస్తోంది : సోము వీర్రాజు

Somu Veerraju: వైసీపీ పాలనలో రాష్ట్రం దివాళా తీస్తోంది
Somu Veerraju: వైసీపీపై బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు
Somu Veerraju: వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్ధికంగా దివాళా తీసిందని, బి జె పి పాలనతోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకే,ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు ను 62 కి పెంచిందన్నారు.. ఉద్యోగుల విషయాన్ని పక్కకు నెట్టెందుకే ..26 జిల్లాల కధను ముఖ్యమంత్రి ముందుకు తీసుకొచ్చారు. .స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం నిర్ణయం చెప్పింది. రాష్ట్ర బి జె పి స్టీల్ ప్లాంట్ ప్రై వేటికరణకు వ్యతిరేకం.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రామతీర్థంలో రాముడు తల నరికితే ఏంచేశారు.ఒక్కరినైనా అరెస్ట్ చేశారా?వైసీపీ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. వైసీపీ ప్రభుత్వం గోవా సంస్కృతిని రాష్రానికి అలవాటు చేసింది.వైసీపీ ది ,క్యాసినో పార్టీ.ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పి ఆర్ సి వలన ఉద్యోగులకు జీతాలు తగ్గిపోతున్నాయి.
కామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMT
Ramakrishna: ఎస్పీ ఫకీరప్పకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి
11 Aug 2022 1:39 PM GMTMahesh Babu: పోకిరి స్పెషల్ షో వసూళ్లకు బాక్సాఫీస్ షేక్..
11 Aug 2022 1:30 PM GMTRakhi Festival: రాఖీ పండుగ రోజు ఇలా చేస్తే చిరకాలం గుర్తుంటారు..!
11 Aug 2022 1:00 PM GMTప్రధాని నివాసంలో రక్షాబంధన్.. మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు
11 Aug 2022 12:45 PM GMTBoat Capsizes: రక్షాబంధన్కు వెళ్తుండగా పడవ బోల్తా.. 20 మంది మృతి!
11 Aug 2022 12:24 PM GMT