రాజధాని అంశంలో వైసీపీ పై ఒత్తిడి తెస్తాం : సోము వీర్రాజు

రాజధాని అంశంలో వైసీపీ పై ఒత్తిడి తెస్తాం :  సోము వీర్రాజు
x
Highlights

రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. గుంటూరు ఆటోనగర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి.. లాడ్జి సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.

రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. గుంటూరు ఆటోనగర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి.. లాడ్జి సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. రాజధాని అమరావతిలోనే ఉండాలన్నది బీజేపీ అభిప్రాయమన్న సోము.. రాజధానికి సమస్య రావడానికి ప్రధాన కారణం చంద్రబాబేనని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలోనే రాజధానిని పూర్తిచేసి ఉంటే ఇప్పుడు ఆయన దీక్షలు చేయాల్సిన అవసరం ఉండేది కాదని ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories