రాజధాని అంశంలో వైసీపీ పై ఒత్తిడి తెస్తాం : సోము వీర్రాజు

X
Highlights
రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. గుంటూరు ఆటోనగర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి.. లాడ్జి సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.
admin17 Dec 2020 3:00 PM GMT
రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. గుంటూరు ఆటోనగర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి.. లాడ్జి సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. రాజధాని అమరావతిలోనే ఉండాలన్నది బీజేపీ అభిప్రాయమన్న సోము.. రాజధానికి సమస్య రావడానికి ప్రధాన కారణం చంద్రబాబేనని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలోనే రాజధానిని పూర్తిచేసి ఉంటే ఇప్పుడు ఆయన దీక్షలు చేయాల్సిన అవసరం ఉండేది కాదని ఎద్దేవా చేశారు.
Web TitleBJP Leader somu veeraju comments on amaravathi capital
Next Story
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMTసాలు మోడీ- సంపకు మోడీ .. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు
29 Jun 2022 5:41 AM GMTTDP నేత అయ్యన్నపాత్రుడిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్
29 Jun 2022 4:58 AM GMT
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTCredit Card: జూలై 1 నుంచి కొత్త మార్పు.. ఏడు రోజుల్లోగా ఈ పనిచేయకుంటే...
29 Jun 2022 10:30 AM GMTRashi Khanna: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాశీ ఖన్నా
29 Jun 2022 10:01 AM GMTఎన్టీఆర్ తో ఐదవ సారి జత కడుతున్న స్టార్ బ్యూటీ
29 Jun 2022 10:00 AM GMTHealth Tips: ఈ జ్యూస్లు తాగితే ప్రమాదంలో పడినట్లే..!
29 Jun 2022 9:30 AM GMT