Guntur: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జునకాలనీలో దారుణం

Bikes Burned in Guntur District | AP News Today
x

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జునకాలనీలో దారుణం

Highlights

Guntur: ఇంటి ఆవరణలో పార్క్ చేసిన 3 బైక్‌లు, సైకిల్‌ను తగలబెట్టిన దుండగులు

Guntur: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జునకాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ఆవరణలో పార్క్ చేసిన మూడు బైక్‌లు, సైకిల్‌ను దుండగులు తగలబెట్టారు. దీంతో బైక్‌లు, సైకిల్ కాలి బూడిదయ్యాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories