కరోనా కట్టడికి భీమవరం ఎమ్మెల్యే భారీ సాయం

కరోనా కట్టడికి భీమవరం ఎమ్మెల్యే భారీ సాయం
x
Highlights

కరోనా కట్టడికి వైసీపీ ఎమ్మెల్యే భారీ సాయం అందించారు.

కరోనా కట్టడికి వైసీపీ ఎమ్మెల్యే భారీ సాయం అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కరోనా నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి 82 లక్షల 4వేల 312 రూపాయలను విరాళంగా ఇచ్చారు.

ఈ మొత్తాన్ని భీమవరం ప్రజల తరుఫున అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని సమక్షంలో ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి ఇచ్చారు.


Show Full Article
Print Article
Next Story
More Stories