విజయవాడలో పాక్షికంగా భారత్ బంద్

Bharat Bandh in Vijayawada | AP News
x

విజయవాడలో పాక్షికంగా భారత్ బంద్

Highlights

Vijayawada: ముందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు, ప్రత్యేకంగా రోబో టీమ్స్ ఏర్పాటు

Vijayawada: విజయవాడలో పాక్షికంగా భారత్ బంద్ కొనసాగుతోంది. రైల్వే స్టేషన్‌లో భారీగా పోలీసులు మోహరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా రోబో టీమ్స్ ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories