Chandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి

Be Responsible Towards Society Chandrababu
x

Chandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి

Highlights

Chandrababu: సమసమాజ స్థాపనకోసం కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేయండి

Chandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనును అంతమొందించేందుకు కంకణబద్దులు కావాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. సమసమాజ స్థాపనకోసం కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. నియోజకవర్గాలవారీగా సమీక్షించిన చంద్రబాబు పార్టీనాయకులకు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories