Avinash Reddy: తన తల్లి అనారోగ్యం దృష్ట్యా.. విచారణకు రాలేను సీబీఐకి అవినాష్‌ రెడ్డి లేఖ

Avinash Reddy Wrote Another Letter to CBI
x

Avinash Reddy: తన తల్లి అనారోగ్యం దృష్ట్యా.. విచారణకు రాలేను సీబీఐకి అవినాష్‌ రెడ్డి లేఖ

Highlights

Avinash Reddy: ఈనెల 27 తర్వాత విచారణకు అందుబాటులో ఉంటానన్న అవినాష్‌

Avinash Reddy: సీబీఐకి ఎంపీ అవినాష్‌రెడ్డి మరో లేఖ రాశారు. సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం చెప్పారు ఎంపీ అవినాష్‌. తన తల్లి అనారోగ్యం దృష్ట్యా ఈ నెల 27 వరకు.. విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈనెల 27 తర్వాత విచారణకు అందుబాటులో ఉంటానని.. సుప్రీంకోర్టులో తన పిటిషన్‌ విచారణలో ఉన్నందున.. తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో కోరారు అవినాష్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories